Time Room

కేంద్ర మంత్రా గుండెపోటు… తరలింపు & more related news here

కేంద్ర మంత్రా గుండెపోటు… తరలింపు

 & more related news here


హైదరాబాద్: కేంద్ర మంత్రా గుండెపోటు వచ్చింది. శుక్రవారం( మే15) సాయంత్రం ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ఖ తరలించారు బండి సంజయ్ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఎికిత్స పొందుతున్న ఆమె గుండెకు స్టంట్స్ వేసి అత్యవసర చికిత్స అందిస్తున్న ట్లు డాక్టర్లు తెలిపారు. తల్లి ఆరోగ్య పరిస్థితిపై బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. విషయ్ ఆస్పత్రికి చేరుకున్నారు. మాతృమూర్తి క కేంద్ర మంత్రి బండి సంజయ్.

మరోవైపు బండి భగీరథ్ కేసులో బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో కొనసాగుతోంది. భగీరథ్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారు, వస్తుందా రాదా అనే విషయం తేలనుంది. ఈ క్రమంలో తన తల్లికి గుండెపోటు రావడంపై బండి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

మైనర్ పై అత్యాచారం కేసులో బండి భగీరథ్ పై పోక్సో కేసు పెట్టారు బాధితురాలి తల్లి.. గత The పెద్ద దుమారమే రేపింది.



Source link

Exit mobile version