Time Room

విశాఖలో స్వల్ప భూకంపం.. ఉలిక్కిపడిన నగరవాసులు & more related news here


Minor earthquake in Visakhapatnam shocks city residents
  • The స్వల్ప భూప్రకంపనలు
  • భూమి కంపించడంతో భయంతో ఇళకు పరుగులు తీసిన ప్రజలు
  • భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4 నుంచి 4.5గా నమోదు

విశాఖపట్నం ఈ తీవ్ర కలకలం సృష్టించాయి. ఆదివారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించడంతో ఖ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయఠ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నmin పీల్చుకున్నారు.

నగరంలోని సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెద వాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్‌బీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. See More జరుగుతుందో అర్థం కాక స్థానmin భయాందోళనలకు గురయ్యారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, రిక్టర్ స్కేలుపై It has 4.0 minutes and 4.5 minutes. బంగాళాఖాతంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.



Source link

Exit mobile version