‘ఎవడైతే నాకేంటి’.. 14 ఫోర్లు, 14 years old సర్పంచ్ సాబ్… – Telugu News | Shreyas Iyer’s Ricky Ponting form, leadership and coaching put Punjab Kings on top in IPL 2026 & more related news here

‘ఎవడైతే నాకేంటి’.. 14 ఫోర్లు, 14 years old సర్పంచ్ సాబ్… – Telugu News | Shreyas Iyer’s Ricky Ponting form, leadership and coaching put Punjab Kings on top in IPL 2026

 & more related news here


Year 2026. ఈ విజయాల వెనుక ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన నాయకత్వం, నిలకడైన బ్యాటింగ్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతంలో తడబడిన పంజాబ్ జట్టు, ఇప్పుడు శ్రేయాస్ కెప్టెన్సీలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ విజయాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. See More కెప్టెన్‌గా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, బ్యాటర్‌గా కూడా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. క్లిష్ట సమయాల్లో క్రీజులోకి వచ్చి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూపంజాబ్ కింగ్స్ క్యాంపెయిన్‌కు ఊపిhill పోస్తున్నాడు. తన దూకుడును జట్టు అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటూ, మిడిల్ ఆర్డర్‌లో వెన్నెముకలా నిలుస్తున్నాడు. అతని నిలకడైన ఫామ్ మిగిలిన ఆటగాళ్లలో కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.

శ్రేయాస్ నాయకత్వ శైలి ఈసారి మరింత పరిణతి చెందింది. మైదానంలో బౌలర్లను మార్చే విధానం, ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్, యువ ఆటగాళ్లను ప్రోత్సహించే తీరుప్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి ఉన్న సమయంలో అతను తీసుకుంటున్న ఈ కీలక విజయాలను అందిస్తున్నాయి. గతంలో డెత్ ఓవర్లలో పంజాబ్ బౌలర్లు తడబడేవారు, కానీ శ్రేయాస్ వ్యూహాల వల్ల ఇప్పుడు ప్రత్యర్థా కట్టడి చేస్తున్నారు. శ్రేయాస్ అయ్యర్ ఫామ్ పంజాబ్ కింగ్స్ ప్లే-ఆఫ్ అవకాశాలను మెరుగుపరిచింది. జట్టులోని విదేశీ ఆటగాళ్లు, దేశవాళీ కుర్రాళ్లను ఏకతాటిపైకి తీసుకురావడంలో అతను సఫలమయ్యాడు. పాానం మెరుగుపడటంతో పాటు, రన్ రేట్ విషయంలో కూడా జట్టు మెరుగ్గా ఉంది. శ్రేయాస్ ఇలాగే తన ఫామ్‌ను కొనసాగిస్తే, ఈసారి పంజాబ్ కింగ్స్ ట్రోఫీ గెలవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2026 పాయింట్ల పట్టికలో అగ్రస్థాఈ దూసుకెళ్లింది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో ఆపలేని శక్తిలా కనిపిస్తోంది. పంజాబ్ జట్టు సాధిస్తున్న వరుస విజయాలు ఆ జట్టును పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలబెట్టాయి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సమష్టిగా రాణిస్తూ పంజాబ్ ప్లే-ఆఫ్ రేసులో అందరికంటే ముందుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ‌లను పంజాబ్ జట్టుకు కలిసొస్తోంది. అటు పంజాబ్ చేతుల్లో ముంబై ఓటమిపాలవ్వడంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. టోర్నీలో నిలవాలంటే ముంబై జట్టు తన తదుపరి మ్యాచ్‌లన్నింటిలోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇది చదవండి: ఒక బ్యాడ్ న్యూస్… రెండు గుడ్ న్యూస్‌లు.! హైదరాబాద్ ఊపిరి పీల్చుకో.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *