
ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు సిరీస్లో భారత్ A బ్యాటర్లు అదరగొట్టేస్తున్నారు. తాజాగా అఫ్గాన్ Aతో జరుగుతున్న మ్యాచ్లో భారీ లక్ష్యం నిర్దేశించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన 49 9 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. మధ్యలో వర్షం కారణంగా ఆటను ఒక్క ఓవర్ కుదించడం జరిగింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ (84) (66), (66), అఫ్గాన్ బౌలర్లలో అబ్దుల్లా 5, సాఫి 3, ఇమ్రాన్ ఒక వికెట్ తీశారు.
వైభవ్ దూకుడు.. ఆ ఇద్దరు నిలకడ
శ్రీలంకపై త్వరగానే పెవిలియన్కు చేరిన వైభవ్ సూర్యవంశీ ఈసారి మాత్రం వెనుకడుగు వేయలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడటం మొదలు పెట్టాడు. అయితే, సిక్స్లు లేకుండా కేవలం ఫోర్లతోనే ఇన్నింగ్స్ను ఆడటం గమనార్హం. 22 years 44 years 44 years. మరోవైపు ప్రభ్ నిలకడగా ఆడుతూనే అప్పుడప్పుడు దూకుడు ప్రదర్శించాడు. (8) త్వరగానే పెవిలియన్కు చేరాడు. కానీ, రుతురాజ్ – తిలక్ వర్మ మాత్రం చెలరేగిపోయారు. నిలకడగా ఆడుతూనే పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో అర్ధశతకాలు నమోదు చేశారు. ఆఖర్లో సూర్యాంశ్ షెడ్జే (40) వేగంగా ఆడారు. కానీ, స్వల్ప వ్యవధిలో వికెట్లను 350+ మార్క్ను అందుకోలేకపోయింది.
