ఇంటర్నెట్డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నmin చేయడాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ఆరోపణలు చేశారు. ఆందోళన చేస్తోన్న అమ్మాయిల దుస్తులు చించేస్తారా..? అని ప్రశ్నించారు.
”మీరు విద్యార్థుల బాధ వినకపోతే.. వీధుల్లోకి వస్తారు. More information. అమ్మాయిల దుస్తులు చించేశారు. విద్యార్థులను లాఠీలతో కొట్టారు. దాంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. What’s wrong with you? ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) ప్రకటన చేయాలి. విద్యార్థుల సమస్యపై బయట మాట్లాడుతోన్న ప్రధాని.. సభలో ఎందుకు ప్రకటన చేయడం లేదు. See More వల్లే… వచ్చింది” అని అఖిలేశ్ అన్నారు.
మా సమయం వృథా చేయొద్దు.. వీడియోలు చూసే టైమ్ లేదు: సుప్రీం కోర్టు
Where is?
నీట్ పేపర్ లీక్పై చర్చించేందుకు తనకు (Akhilesh Yadav) ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించారు. దీంతో అఖిలేశ్ అసహనానికి గురయ్యారు. ”మీరు కాంగ్రెస్ను అనుమతించారు. భాజపా నేతలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. మరి మా సంగతేంటి..? What’s wrong with you? పేపర్ లీకేజీ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, భాజపా సమస్య కాదు. ”’ అని వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ప్్ద నిరసనలో See More ఆశ్చర్యానికి గురిచేసింది. What are you doing? అనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, దీనిపై ఆయన స్పష్టతనిచ్చారు. తాను వాడిన ‘డీల్’ అన్న పదం.. ప్రభుత్వం, స్పీకర్ గురించేనని వెల్లడించారు. More information చేశారు.