ఇంటర్నెట్డెస్క్: ఎన్టీఆర్ (NTR) Trivikram (Trivikram) దర్శకత్వంలో కొత్త మూవీ ప్రకటన వచ్చేసింది. పురాణాలతో ముడిపడిన కథతో ఈ చిత్రం రానుంది. ఇందులో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్నారు. ఇన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. ‘శివుడి కుమారుడు.. దేవ సేనాని.. ఎన్టీఆర్ పేర్కొన్నారు.
See More ” చార్థం|| న జానామి పద్యాం న జానామి గద్యామ్ || చిదేకా షడాస్య హృది ద్యోతతే మే|| ముఖాన్నిఃసరన్తే గిరశ్చాపి చిత్రమ్ || (నాకు శబ్దము తెలియదు.. పద్యము తెలియదు… గద్యము తెలియదు… కల రూపము నా మనస్సులో ప్రకాశిస్తోంది నా. ముఖము నుంచి మాటలు వెలువడుతున్నాయి ఇదంతా. చిత్రంగా ఉంది!) శ్లోకాన్ని పోస్టర్పై ఉంచారు.
శివ-పార్వతుల తనయుడు కార్తికేయుడి గురించి ఎన్నో పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నా, వాటిని వెండితెరపై ఆవిష్కరించింది తక్కువే. తెలుగులో ఈ కథావస్తువుతో సినిమాలు కూడా పెద్దగా రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ను త్రివిక్రమ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. More information More information తెలిపారు. ఈ సినిమా విషయంలో పరిమితులు, సరిహద్దులు ఉండవన్నారు.
అంత్యక్రియల వేళ ఇదేంటి? వారిపై నటి రాధిక మండిపాటు
More information. తమిళనాడులో అత్యంత శక్తిమంతమైన ఆరు సుబ్రమణ్య పవిత్ర క్షేత్రాలు తిరుత్తణి, తిరుప్పరకుండ్రం, స్వామిమలై, పళర్ముదిర్చోళై, పళణి) ఉన్నాయి. See More చేశాడు. అప్పుడు దేవతల రాజు అయిన ఇంద్రుడు దేవ సేనలకు ఆధిపత్యం వహించాలని కోరుతూ, దేవతల సేనాధిపతిగా పట్టాభిషేకం చేశారు. Where is he? అన్నది ఇప్పుడు ఆసక్తికరం. See More అందిస్తున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
