YS Sharmila: కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిల? & more related news here
పరిశీలనలో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలి పేరు ఈనాడు, బెంగళూరు: కర్ణాటక నుంచి రాజ్యసభకు See More కసరత్తు ప్రారంభించింది. 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావహులంతా అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. 136 minutes సభ్యుల బలం ఉండటంతో.. ముగ్గురిని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేరు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. ఇటీవల ఆమె పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమై ఇదే విషయమై చర్చించినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు…
