విజయవాడలో నడ్లతో ఢీకొట్టుకున్న యువకులు.. భయంతో పరుగులు తీసిన జనం & more related news here
See More సృష్టించారు. సినిమా క్లైమాక్స్ను తలిపంచేలా యువకులు నడిరోడ్డుపై జీపులతో ఢీకొట్టి దాడికి పాల్పడం స్థానికంగా కలకలం రేపింది. May 22, 2026 / 08:40 am IST అమరావతి : విజయవాడలో ఇద్దరు యువకులు జీపులతో బీభత్సం సృష్టించారు. సినిమా క్లైమాక్స్ను తలిపంచేలా యువకులు నడిరోడ్డుపై జీపులతో ఢీకొట్టి దాడికి పాల్పడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన విజయవాడలోని హైటెన్షన్లో రోడ్డులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..లింగమనేని రోహిత్, బొల్లా చిన్ననాటి స్నేహితులు….
