అనూహ్యమైన విమాన ఛార్జీల హెచ్చుతగ్గులు, ప్రైవేట్ విమానయాన సంస్థలు విధించే అనుబంధ ఛార్జీలను అరికట్టడానికి నియంత్రణ పై విచారణ జరుపుతూ.. 2024 విమాన చట్టం కింద రూపొందించిన నిబంధనలను రెండు వారాల్లోగా తమ ముందు ఉంచాలని ఘ కేంద్రాన్ని ఆదేశించింది.
నిబంధనలను ఇప్పటికే పార్లమెంటు ముందు ఉంచినప్పటికీ… ప్రభుత్వాన్నా ఆదేశించింది.ముసాయిదా రూల్స్ సిద్ధంగా ఉన్నాయని, ప్రస్తుతం అనువాదం జరుగుతోందని కేంద్రం కోర్టుకు తెలియజేయడంతో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూఢ ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
2025 2024, లక్ష్యంగా పెట్టుకుంది, అయినప్పటికీ దీనికి సంబంధించిన నిబంధనలు ఇంకా నోటిఫై చేయబడలేదు. మరింత పారదర్శకత, ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి పటిష్టమైన, స్వతంత్ర విమానయాన నియంత్రణ సంస్థను కోరుతూ దాఖలైన ఒక పిటిషన్ నుండి ఈ విషయం ఉద్భవించింది.
నియంత్రణ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ముఖ్యంగా అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో ప్రైవేట్ విమానయాన సంస్థలు అనూహ్యమైన ధరలను నిర్ణయించడానికి, అనుబంధ ఛార్జీలను కల్పించిందని వాదించారు.
